యేసు క్రీస్తు మనకు అనేక ఆశీర్వాదాలను పొందుకునేందుకు గల మార్గమును, పాప క్షమాపణ పొందుకునేందుకు
గల మార్గమును, మరియు పరలోక రాజ్యములో ప్రవేశించేందుకు గల మార్గమును బోధించారు. ఏమైనా,
యేసు తనను దూషించిన మరియు తనను రాళ్ళతో కొట్టుటకు ప్రయత్నించే ఘోరమైన పాపం చేసిన యూదుల గురించి ఆయనెంతో ఆందోళన చెంది నిరాశగా భావించెను.
క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు మరియు పరలోక తల్లి నూతన యెరూషలేము గారు క్రీ.శ. 325 నుండి
నిషేదించబడిన క్రొత్త నిబంధన సత్యమును పునరుద్ధరించారు, మరియు మనపై పాపక్షమాపణ యొక్క
ఆశీర్వాదమును కుమ్మరించి పస్కా రొట్టె మరియు ద్రాక్షారసం ద్వారా మరణమును శాశ్వతంగా మ్రింగివేశారు.
ఆత్మ మరియు పెండ్లికుమార్తెను గుర్తించి వారిని వెంబడించువారు నిజంగా ధన్యులు.
“అందుకాయన మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారి నడిగెను. అందుకు సీమోను పేతురు
నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువని చెప్పెను. అందుకు యేసు సీమోను బర్ యోనా, నీవు ధన్యుడవు . . .
పరలోకరాజ్యముయొక్క తాళపుచెవులు నీ కిచ్చెదను . . .”
మత్తయి 16:15–19
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం