మానవాళి ఇప్పుడు వేదన, బాధ, మరియు దుఃఖంతో నిండిన లోకంలో జీవిస్తున్నందున,
దేవుడు మనకు పరలోక రాజ్యమును ఇవ్వాలని కోరుచున్నారు, అక్కడ మరణము, వేదన,
లేక దుఃఖము ఇక ఉండదు, కాని నిత్య సంతోషము, ఆనందము, మరియు ఉత్సాహము
పొంగిపారును—ఇది దేవుని ప్రణాళిక.
దేవుడు మానవాళికి వారసత్వంగా నిత్య పరలోక రాజ్యాన్ని ఇచ్చుటకు
క్రొత్త నిబంధనను స్థాపించారు.
పరలోక రాజ్యంలో ఆశీర్వాదాలను భద్రపరుచుకునే రహస్యమనగా క్రొత్త నిబంధన యొక్క
మధ్యవర్తిగా వచ్చిన క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు మరియు క్రొత్త నిబంధన యొక్క
నిజరూపమైన తల్లియైన దేవుడిని వెంబడిస్తూ, విశ్రాంతి దినము మరియు పస్కా వంటి
పండుగలను ఆచరించుట.
సైన్యములకధిపతియగు యెహోవా ప్రమాణ పూర్వ కముగా ఈలాగు సెలవిచ్చుచున్నాడు
–నేను ఉద్దేశించినట్లు నిశ్చయముగా జరుగును నేను యోచించినట్లు స్థిరపడును.
యెషయా 14:24
“ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు,
దుఃఖమైనను ఏడ్పైనను వేదన యైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించి పోయెనని
సింహాసనములోనుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని.”
ప్రకటన 21:4
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం